Liquor Price : మద్యం ప్రియులకు ఇది ఒక బాడ్ న్యూస్ ఈ వార్త వింటే వాళ్లు కాస్త నిరాశకు గురి అవుతారు. ఏంట్రా ఈ కష్టం మాకు అని కూడా అనుకుంటారు. త్వరలో మందు రేట్లు భారీగా పెరుగుతున్నాయి. బీర్ల నుండి ప్రముఖ బ్రాండ్ల వరకు పెరిగే అవకాశం ఉందంట. వివిధ కేటగిరీల మద
Bharat Bandh : రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16న వారి యొక్క డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి విన్నపిస్తూ గ్రామీణ భారత్ బంద్ చేపట్టడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు బందుకు మద్దతు తెలపాలని రైతు సంఘాలు
Free Power : ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు సంబంధించినవి విషయంపై చర్చ జరుగుతుంది. అయితే తాజాగా ఈ పథకం పై నరేంద్ర మోడీ ఒక కీలక క్విట్ చేశారు. ఇక ఈ పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లకు ప్రతినెల 300యూనిట్ల కరెంటు ఉత్ప
Paytm Payment Bank : హోటల్ కి వెళ్తే పేటియం షాపింగ్ కి వెళ్తే పేటియం ఆఖరికి కూరగాయల మార్కెట్ కి వెళ్ళిన పేటీఎం ని యూస్ చేస్తున్నారు. చివరికి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా పేటియం చేస్తున్నారు. అయితే 2016లో ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడింద
Karnataka : కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్ తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇప్పటికే ఈ మంకీ ఫీవర్ కారణంగా ఇద్దరు మృతి చెందడం అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది. మృతుల్లో 18 సంవత్సరాల యువతి మరియు 79 సంవత్సరాల వృద్ధుడు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ వివరాలను కర్
Lander : ఇటీవల చంద్రుడు పైకి జపాన్ ఒక ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడు పై లాండింగ్ కాకుండా తలకిందులుగా జపాన్ ల్యాండర్ దిగింది. దీనితో ఆ ప్రయోగం పనిచేస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. సోలార్ బ్యాటరీ కిందకి ఉండడంతో బ్యాటరీ తో పనిచే
Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ 22న ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు . అయితే ఈ కార్యక్రమానికి దేశ వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామా
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగి వారం రోజులు అవుతుంది. అయినా కానీ భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. నిరంతరం కొనసాగుతూనే ఉంది. రాములల్లాను దర్శించుకోవాలని అయోధ్యకు వేరువేరు ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు అయోధ్యకు చేర
Bhakta Ramadasu : భద్రాచల ఆలయాన్ని భక్త రామదాసు కంచర్ల గోపన్న నిర్మించాడని చరిత్ర చెబుతుంది. అయితే ఆయన ఎలా ఉండేవారు అనేది ఇప్పటివరకు ఓ స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఊహల మేరకు పటాలు చిత్రాలు రూపొందించారు. తాజాగా భక్త రామదాసు కంచర్ల గోపన్న విగ్రహం తొ
Chandrayaan-3 : అంతరిక్ష చరిత్రలో భారతదేశం పేరు సువర్ణ అక్షరాలతో లిక్కించేలా చేసిన ప్రయోగం చంద్రయాన్ 3. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా అతి తక్కువ బడ్జెట్ ల్ చేపట్టిన చంద్రయన్ 3 ప్రయోగం జాబిల్లి దక్షిణ దృవం పై సాఫ్ట్ లాండింగ్ చేయడంతో అంతరిక్