Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన ఆలయ పూజారి | తిరుపతి లడ్డూ
Ayodhya : కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి హిందువుల కల సహకారం అవడంతో రామ భక్తులు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయానికి పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. బాల రామయ్యను దర్శించుకోవడానికి సెలబ్రిటీలు సామాన్యులు సైతం క్యూలో నిలబడుతున్నార
Ram Lalla Coin : అయోధ్యలో జనవరి 22న రాములల్ల విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విగ్రహ ప్రతిష్ట నుంచి రోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం రోజు మూడు సావనీర్ నాణేలను విడుదల చేయడం జరి
Ayodhya : జనవరి 22న అయోధ్య లో రాంలల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయోధ్య బాల రాముని విగ్రహాన్ని శిల్పి అరుణయోగి ఎంతో అందంగా చెక్కడం జరిగింది. అయితే అయోధ్య రామయ్య కళ్ల మరోసారి తెరపైకి వచ్చింది. అందమైన రాముని విగ్రహం నవ్వుతూ
Srisailam : పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవస్థానలలో శ్రీశైలం ఒకటిగా చెప్పుకోవాలి. అయితే శ్రీశైలంలో స్వామి వారి ప్రసాదాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక అలాంటి దేవస్థానాలలో ప్రతిష్ట జరిగినప్పుడు భక్తులు తీవ్ర ఇబ్బందికి గురవుతారు.
SriSailam : మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.ప్రస్తుతం శ్రీశైలం భక్తులు ఇదే మాట చెబుతున్నారు. అయితే ఇటీవల శ్రీశైలం వచ్చిన ఓ భక్తుడు శివయ్య దర్శనం అనంతరం ఆలయంలోని పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. ఇక అక్కడే ఆ పులిహోర ప్రసాదా
Pooja Room Tips : భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దేవుని పూజ చేయాలంటే కచ్చితంగా ధూప దీప నైవేద్యాలు ఉండాల్సిందే. ఇవి లేకుండా భారతదేశంలోని ఏ ఇంట్లో కూడా పూజ పూర్తి కాదు. ఇక ఈ పూజా కార్యక్రమంలో అగరబత్తీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి అని చెప్పాలి. అయితే పూజ
Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక దేవస్థానం
Viral news : సాధారణంగా హిందువులకి దేవతల పురాతనమైన విగ్రహాలు అంటే చాలా మక్కువ ఎక్కువ. అలాంటి విగ్రహాలే తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కృష్ణా నదిలో అనేకసార్లు బయటపడ్డాయి. ఈ విగ్రహాలు వేటకు వెళ్లిన మత్స్యకారుల కీ దొరకడంతో వారు వారిని బయట పెట్
Tirumala : తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను ఇప్పుడు భక్తులు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. అయితే గ