Big Temple : అయోధ్యలోని శ్రీ రామ మందిరం బాల రాముని విగ్రహ ప్రతిష్ట జనవరి 22 న అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా మరో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. అయితే అయోధ్య రామ మందిరం కంటే ఈ రామ మందిరం ఐదు రెట్లు పెద్దది అని తెలుస్తుంది. అయితే ఈ ఆలయాన్ని
Viral Video : హిందువుల మతంలో మంగళవారం శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడికి అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో అంగరహ గ్రహం స్థానం బలపడడానికి మంగళవారం హనుమంతుడిని పూజించే సాంప్రదాయం ఉంది. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా జీవితంలో అన్
Ram Mandir : ఇటీవల ప్రారంభించిన అయోధ్య బాల రాముని ఆలయంలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ స్థాయిలో రేట్లు ఫిక్స్ చేసి విక్రయిస్తూ కొన్ని హోటల్స్ కస్టమర్లను నిండా ముంచేస్తున్నాయి. బాల రాము
Tirumala Tirupati : తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. అలాంటిది ఇక్కడ ప్రతి అంశాన్ని వారు ఎంతో సెంటిమెంట్ గా పవిత్రంగా భావిస్తారు. ఇక తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలు ఆయనకు సంబంధించిన వస్తువులను పొందేందుకు భక్తు
Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ 22న ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించారు . అయితే ఈ కార్యక్రమానికి దేశ వివిధ ప్రాంతాల నుండి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. లక్షలాది మంది రామా
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగి వారం రోజులు అవుతుంది. అయినా కానీ భక్తుల రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. నిరంతరం కొనసాగుతూనే ఉంది. రాములల్లాను దర్శించుకోవాలని అయోధ్యకు వేరువేరు ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు అయోధ్యకు చేర
Sculptor Arun Yogiraj : ప్రముఖ శిల్పి అరుణ్ యోగి రాజ్ అయోధ్యలో ప్రతిష్టించిన రామ్ లల్లా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తాను రూపొందించిన విగ్రహం ప్రతిష్టించిన తర్వాత మరొక రకంగా కనిపించింది అంటూ అని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట తరువాత
Tamannaah Bhatia : సినిమాలలో ఎంతో గ్లామరస్ గా కనిపించే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా……హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు , ఆచార వ్యవహారాలకు , ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె చేసే పనులు భగవంతుని పట్ల తనకి ఉన్న అపారమైన నమ్మకం మరియు భక్తి విశ్వాసాలను తెలి
PM Modi : బాల రాముని దర్శనం కోసం అయోధ్య రామాలయానికి వెళ్ళవద్దని ప్రధానమంత్రి తన కాబినేట్ మంత్రులకు సూచించారు. భారీ రద్దీ ప్రోటోకాల్ తో విఐపి ల కారణంగా భక్తులకి అసౌకర్యం కలగకుండా మార్చిలో తమ అయోధ్య కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవాలి అని ప్రధానమం
Ayodhya Hundi : సుమారు 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత తన జన్మభూమి కి చేరుకున్నాడు శ్రీ రాముడు. అయోధ్యలో జనవరి 22న సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా రామ మందిరంలో అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది.ఈ వేడుక నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా పండుగ వాతా