Ayodhya : అయోధ్య బాల రాముడి కళ్ళను దేనితో ఛెక్కారో తెలుసా…

Ayodhya : జనవరి 22న అయోధ్య లో రాంలల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయోధ్య బాల రాముని విగ్రహాన్ని శిల్పి అరుణయోగి ఎంతో అందంగా చెక్కడం జరిగింది. అయితే అయోధ్య రామయ్య కళ్ల మరోసారి తెరపైకి వచ్చింది. అందమైన రాముని విగ్రహం నవ్వుతూ ఉన్నారని భక్తులు మెచ్చుకున్నారు. అలాగే కోట్లాది భక్తులు ఇప్పటికే బాల రాముని దర్శించుకున్నారు. అయితే ఆ బాల రాముడు విగ్రహానికి సంబంధించిన ఒక కీలక విషయమే అరుణ్ యోగి పంచుకోవడం […]

  • Published On:
Ayodhya : అయోధ్య బాల రాముడి కళ్ళను దేనితో ఛెక్కారో  తెలుసా…

Ayodhya : జనవరి 22న అయోధ్య లో రాంలల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయోధ్య బాల రాముని విగ్రహాన్ని శిల్పి అరుణయోగి ఎంతో అందంగా చెక్కడం జరిగింది. అయితే అయోధ్య రామయ్య కళ్ల మరోసారి తెరపైకి వచ్చింది. అందమైన రాముని విగ్రహం నవ్వుతూ ఉన్నారని భక్తులు మెచ్చుకున్నారు. అలాగే కోట్లాది భక్తులు ఇప్పటికే బాల రాముని దర్శించుకున్నారు. అయితే ఆ బాల రాముడు విగ్రహానికి సంబంధించిన ఒక కీలక విషయమే అరుణ్ యోగి పంచుకోవడం జరిగింది. అయితే తాజాగా బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కిన వస్తువులను సోషల్ మీడియా ద్వారా అరుణ్ యోగి పంచుకున్నారు.

ఈ క్రమంలోనే అరుణ్ యోగి చేతిలో వెండి సుత్తి, బంగారం ఊలిని పట్టుకొని చూపిస్తూ.. వీటితోనే బాల రాముని విగ్రహానికి దివ్య నేత్రాలు ఆయన చెక్కినట్లు తెలపడం జరిగింది. దీంతో ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో ఉన్న బంగారు ఉలి, వెండి సుత్తితో అయోధ్య రామయ్య చెక్కారు . ఇక ఈ విషయంపై అరుణ్ యోగి కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… తన కుమారులు తయారు చేసిన రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించి ఎన్నో కోట్ల మంది భక్తులు పూజలు చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నామని అరుణ్ యోగి రాజ్ తల్లి ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఇక ఈ అయోధ్యకు సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.