Jani Master : జానీ మాస్టర్ కి కీలక పదవిని అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్…
Jani Master : జానీ మాస్టర్ టాలీవుడ్ లో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తన స్టెప్పుల కొరియోగ్రఫీతో ఆడియన్స్ కి ఊపు అందిస్తారు. ఇక జానీ మాస్టర్ స్టార్ హీరోలందరితో డాన్స్ కొరియోగ్రఫీ చేయించారు. ఇక ఈ క్రమంలోనే ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీలో చిన్న మరియు పెద్ద హీరోలు అందరితో ఆయన స్టెప్పులు చేయించారు. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో కూడా స్టెప్పులు వేయించారు మాస్టర్. అయితే జానీ […]
![Jani Master : జానీ మాస్టర్ కి కీలక పదవిని అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్…](https://telugutopnews.com/wp-content/uploads/2024/02/jani.jpg)
![Jani Master : జానీ మాస్టర్ కి కీలక పదవిని అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్…](https://telugutopnews.com/wp-content/uploads/2024/02/jani.jpg)
Jani Master : జానీ మాస్టర్ టాలీవుడ్ లో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తన స్టెప్పుల కొరియోగ్రఫీతో ఆడియన్స్ కి ఊపు అందిస్తారు. ఇక జానీ మాస్టర్ స్టార్ హీరోలందరితో డాన్స్ కొరియోగ్రఫీ చేయించారు. ఇక ఈ క్రమంలోనే ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీలో చిన్న మరియు పెద్ద హీరోలు అందరితో ఆయన స్టెప్పులు చేయించారు. అలాగే ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో కూడా స్టెప్పులు వేయించారు మాస్టర్. అయితే జానీ మాస్టర్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా పిక్ స్టేజ్లో ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన తాజా రాజకీయాల వైపు టర్న్ అవుతున్నారు. అయితే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఇక పొలిటికల్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ తన అభిమానాన్ని చాటుతున్నారు.
అదేవిధంగా జానీ మాస్టర్ కొంతకాలంగా తన నియోజకవర్గం అయినా నెల్లూరులో జనసేన తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక ఇటీవలే పార్టీలో అధికారం గా జానీ మాస్టర్ జాయిన్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ కు ఒక కీలక పదవి ని అప్పగించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని జానీ మాస్టర్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక ఆ పదవి ఏంటి అంటే జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జాన్ మాస్టర్ నియమించడం జరిగింది. అయితే ఈ కీలక పదవిని తనకి అప్పగించినందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ,ఏసి చైర్మన్ నందేండ్ల మనోహర్ కి మరియు ప్రధాన కార్యదర్శి నాగబాబుకి జానీ మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక జనసేన అఖండ విషయమే లక్ష్యంగా.. ఆంధ్ర ప్రజల సంపూర్ణ అభివృద్ధి గమ్యంగా భావించి నిర్వహిస్తానని జానీ మాస్టర్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.
View this post on Instagram