Bhakta Ramadasu : భద్రాచల ఆలయాన్ని భక్త రామదాసు కంచర్ల గోపన్న నిర్మించాడని చరిత్ర చెబుతుంది. అయితే ఆయన ఎలా ఉండేవారు అనేది ఇప్పటివరకు ఓ స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఊహల మేరకు పటాలు చిత్రాలు రూపొందించారు. తాజాగా భక్త రామదాసు కంచర్ల గోపన్న విగ్రహం తొ
Chandrayaan-3 : అంతరిక్ష చరిత్రలో భారతదేశం పేరు సువర్ణ అక్షరాలతో లిక్కించేలా చేసిన ప్రయోగం చంద్రయాన్ 3. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా అతి తక్కువ బడ్జెట్ ల్ చేపట్టిన చంద్రయన్ 3 ప్రయోగం జాబిల్లి దక్షిణ దృవం పై సాఫ్ట్ లాండింగ్ చేయడంతో అంతరిక్
PM Modi : బాల రాముని దర్శనం కోసం అయోధ్య రామాలయానికి వెళ్ళవద్దని ప్రధానమంత్రి తన కాబినేట్ మంత్రులకు సూచించారు. భారీ రద్దీ ప్రోటోకాల్ తో విఐపి ల కారణంగా భక్తులకి అసౌకర్యం కలగకుండా మార్చిలో తమ అయోధ్య కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవాలి అని ప్రధానమం
Ayodhya Hundi : సుమారు 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత తన జన్మభూమి కి చేరుకున్నాడు శ్రీ రాముడు. అయోధ్యలో జనవరి 22న సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా రామ మందిరంలో అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది.ఈ వేడుక నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా పండుగ వాతా
Viral news : ఆ యువకుడు చదివింది కేవలం ఎనిమిదో తరగతి మాత్రమే. అయినప్పటికీ కోట్లలో సంపాదిస్తున్నాడు. అయితే ఎంతో చదువుకున్న ఐఐటి గ్రాడ్యుయేట్స్ కంటే కూడా ఇతను సంపాదన ఎక్కువ అని చెప్పాలి. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది వ్యవసాయం చేయడమంటే అదేదో పనికిమా
Ayodhya ; అయోధ్య లోని రామ మందిరంలో జనవరి 22న కొలువుదీరిన బాలరాముడు ఇకనుండి బాలక్ రామ్ గారి దర్శనం ఇవ్వనున్నాడు. ఇక ఈ విషయాన్ని ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలియజేయడం జరిగింది. అయితే రామ మందిరంలో కొలువు దీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసి బాలుడుగా దర్శనమి
Ayodhya ; అయోధ్యలో ఎన్నో శతాబ్దాల పోరాట నిరీక్షణ తర్వాత బాల రాముని విగ్రహం సోమవారం నరేంద్ర మోడీ సమక్షంలో ప్రతిష్ట జరిగింది. కాగా అంతకుముందు రాములల్లా విగ్రహాన్ని తయారుచేసే పనిని ముగ్గురు శిల్పిలికి అప్పగించింది ఆలయ ట్రస్ట్. అయితే అయోధ్య రామ ప్ర
Madhurai : అయోధ్యలో రామమందిరం పూర్తయింది. బాల రాముడు కొలువు తీరడంతో హిందువుల ఐదు దశాబ్దాల స్వప్నం నెరవేరింది. అయితే ఇప్పటివరకు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసిన వారు ఇక నుంచి మధురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మించాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ
Viral Video : ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి చాలామంది అందమైన అద్భుతాలను మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నారు. మరికొందరు మాత్రం దీనిని చెడు మార
Ayodhya Mandir: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది.తాజాగా జనవరి 22న రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలోనే రామ భక్తులు తమ భక్తిని రకరకాలుగా ప్రదర్శించారు. ఒకరు డైమండ్ నెక్లెస్ తో రామ మందిరం చేసి వార