TSPSC Group 1 : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే గ్రూప్ 1 కేటగిరీలో ఇప్పటికే టిఎస్పిఎస్సి 53 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరో పోస్టులు భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తం పోస్టుల సంఖ్య 563 కి పెరగడం జరిగింది. అయితే ఆ క
CM Revanth Reddy :కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలవేళ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు కోసం తీవ్రంగా కృషి చేస్తుంది. ఇప్పటికే రెండు పథకాలను అమలులోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఆర
Gruha Jyoti scheme : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గృహ జ్యోతి పథకం అమలకు ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం మీటర్ రీడర్లు రివర్స్ కావడంతో ఈ పథకం అమలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది అని తెలుస్తోంది. అయితే ఈరోజు నుండి గృహ జ్యోతి రిజిస్ట్రేషన్స
Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని తెలుస్తోంది. అవి ఏమిటంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు పేద మహిళలకు 500 గ్యాస్ సిలిండర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ కాంగ్రెస్ లోక్ సభా ఎన్నికల కి శంఖం పూరిస్తుంది. అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఇక దీని
CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించిన విషయం తెలిసిందే మహిళలకు అందిస్తున్న ఈ ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సులో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. వీరితో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సులలో రద్
Holiday : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 8వ తేదీన సెలవు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సెలవును సబ్ ఇ మెరాజ్ పండుగ సందర్భంగా ఇస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్ లో ఫిబ్రవరి 8న సబ్ ఇ మెరాజ్ కి సెలవు ప్రకటించడం జరిగింది. అయితే దీనిని సాధారణ
New Ration Cards : ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే 6 గ్యారెంటీలలో ప్రధానంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ , మరియు రేషన్ కార్డు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తులు అందించాల్సిన మీసేవ కేంద్ర
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లో మహిళలకు మహాలక్ష్మి పథకం ఒకటి. మహిళలకు నెలకు 2500 ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.మహాలక్ష్మి పథకం లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పటికే అమలులోకి వచ్చిన మహిళల ఉచిత ప్రయాణం కొనసాగుతుండగా ఎంపీ ఎలక్షన్ నోట
Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టిసి బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం మరియు ఆరోగ్య భీమా పథక
Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక దరఖాస్తు లోనే ఉంటుంది. వీటిని ఈనెల 28 నుంచి ప్రారంభం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభల్లో ప్రజల్లో సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి. అయితే దీనిని 27న దరఖాస్తు ఫ