Telangana : తెలంగాణలో కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో గత ప్రభుత్వ హాయంలో అవకతవకలు జరగాయని రేవంత్ సర్కార్ ఆరోపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపమని సీఎం రేవంత్ పలు మార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు లేక రాశారు. ఇక దీన
Telangana : TS పేరు TG గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఆవిర్భావ సందర్భంలో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణను టీఎస్ పేరుతో పిలవడం ప్రారంభించారు. ఇక ఈ టీఎస్ పేరుతో టీఎస్పీఎస్సీ టీఎస్ ఆర్టీసీ వంటి సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే వాటి రిజ
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లో మహిళలకు మహాలక్ష్మి పథకం ఒకటి. మహిళలకు నెలకు 2500 ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.మహాలక్ష్మి పథకం లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పటికే అమలులోకి వచ్చిన మహిళల ఉచిత ప్రయాణం కొనసాగుతుండగా ఎంపీ ఎలక్షన్ నోట
Telangana : రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఇప్పుడు రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ఆహార భద్రత కార్డులు పొందేందుకు అర్హత ఉన్న చాలామంది గత కొన్నేలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో 2021 జూన్ లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా అర్హత కలిగిన వారి
Telangana : ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్ ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ఈరోజు అనగా డిసెంబర్ 9 శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక దీనికి మహిళా మంత్రు
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్థులలో కొందరిని మార్చే ఉద్దేశం ఉందా…?పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన 115 మందిలో .ఒకరు పార్టీ మారుతుండగా మిగిలిన 114 మందిలో అందరికీ బి- ఫాన్స్ ఇస్తారా..? అనే సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో బాగా వినిపిస్తున్న వార్త . ఇక ఈ సం
Telangana : దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 23 ,24 తేదీలను సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ఉంటుందని ఇటీవల కెసిఆర్ సర్కార్ జీవో జారీ చేసింది. అయితే దీనిలో 25వ తేదీని మాత్రం ఆప్షన్ హాలిడేగా ప్రకటించింది. అయితే వాస్తవానికి పండుగ సమయంలో కొంత సందిగ్ధ
Telangana : సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే వార్తను వినిపించారు. దసరా పండుగ సందర్భంగా కార్మికులకు భారీ బోనస్ ప్రకటించారు. అయితే ముందుగా మాట ఇచ్చిన ప్రకారం 2022 నుండి 2023 సంవత్సరం వరకు అర్జించిన లాభాలలో గా తేడాది కంటే ఎక్కువగా 32 శాతం వాటాను కార్మికులకు చెల్లించేందుకు నిధులను విడుదల చేశారు. అయిత
Telangana : ఒకప్పుడు మన దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత సమాజంలో వచ్చిన మార్పులతో అవి ఆగిపోయాయి. ప్రభుత్వాలు కూడా అమ్మాయిల చదువులకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో ఆడపిల్లల పెళ్లి వయసు పెరిగింది. ఇప్పటికీ అక్కడక్కడ బాల్యవివాహాలు, పట్టణాల్లో యువతులు లేటుగా పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి జరుగు
Telangana Govt : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వేనెంబర్ 151 లొని 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరంమండలానికి చెందిన మాజీ తహసిల్దార్ జ్యోతి ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డికిి అప్పనంగా రాసి ఇచ్చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి, కోర్టును ఆశ్ర