Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి. అయితే ఇవాళ వారు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రోడ్లు రవాణా శాఖ మంత్రి గట్కరి, పట్టణ అభివృద్ధి శాఖ హార్ద
Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తుందని తెలుస్తోంది. అవి ఏమిటంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు పేద మహిళలకు 500 గ్యాస్ సిలిండర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ కాంగ్రెస్ లోక్ సభా ఎన్నికల కి శంఖం పూరిస్తుంది. అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఇక దీని
Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టిసి బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం మరియు ఆరోగ్య భీమా పథక
Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక దరఖాస్తు లోనే ఉంటుంది. వీటిని ఈనెల 28 నుంచి ప్రారంభం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభల్లో ప్రజల్లో సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి. అయితే దీనిని 27న దరఖాస్తు ఫ
Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి పది రోజులు పూర్తయింది. పది రోజుల్లో ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. ఒకవైపు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే పరిపాలనను సంస్కరణలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్
Revanth Reddy : తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించేందుకు యశోద హాస్పిటల్ కు చేరుకున్నారు. దీంతో కొత్త సీఎంపై ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఇటీవల కేసీఆర్ గారు తన ఇంట్లో కాలుజారి పడటంతో యశోద ఆసుపత్రికి తరలించిన విషయం అందరికీ తెలిసిందే. కింద పడడం వలన కేసీఆర్ తుంటి ఎము
Revanth Reddy : తెలంగాణలో కొత్త సీఎం అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠత నెలకొంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే నిన్నటి నుండి జరుగుతున్న కొలిక్కి వచ్చినట్లు అర్థమవుతుంది. ఈరోజు ఉదయం కొత్త సిఎం అభ్యర్థి విషయంపై మల్లికార్జున కీలక ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం లోపు సీఎం అభ్యర్థి ఎవరు అనే వి
Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రతి పార్టీ ప్రచారాలు జోరుగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత నెల రోజులుగా అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రచారాలలో కేసీఆర్ ,కేటీఆర్ ,హరీష్ రావు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇక టిఆర్ఎస్ ను
Revanth Reddy : తెలంగాణ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి చేసే పనులు కాంగ్రెస్ కు ముప్పు తెప్పించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన బూతుల భాషతో మాట్లాడడం…అలాగే టిఆర్ఎస్ నేతలపై దారుణమైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తూ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతేకాక ఇటీవల ఉస్మానియా విద్యార్థులపై కూడా ఆయన చేసి