Andhra Pradesh : సినిమా తరహాలో డబ్బును తరలిస్తున్న ఒక ఆసక్తికరమైన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. డబ్బును తరలించే విషయంలో కొందరు చాలా క్రియేటివ్ గా ఆలోచించారు.ఈ క్రమంలోనే ఒక ఆటోలో ఎలక్ట్రానిక్ వస్తువులను తరలిస్తు వస్తువుల లోపల మాత్రం నోట్ల కట్టాలనునింపారు. పైకి చూస్తే మాత్రం ఏ ఒక్కరికి దానిలో నోట్ల కట్టలు
Andhra Pradesh : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారా అన్న వార్త ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేష్ పేరు చేర్చి ఏసిబి కోర్టులో సిఐడి మేమో దాఖలు చేసింది. దీంతో మరోసారి తెలుగుదేశం పార్టీలోని రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్
Facebook Love : ప్రస్తుతం చాలామంది ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని చివరికి దారుణంగా మోసపోతున్నారు. చాలామంది ఫేస్ బుక్ ను ఉపయోగించుకొని దారుణ మోసాలకు ఒడిగడుతున్నారు. నిత్యం పేపర్లు, టీవీలలో ఫేస్బుక్ ద్వారా ఎంతోమంది మోసపోయారని చదువుతూనే ఉన్నాం. అయినా కానీ యువతల
Infosys : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ త్వరలోనే ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖపట్నంలో తమ బ్రాంచ్ ను ఓపెన్ చేయనుంది. మరో రెండు నెలల్లో విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ 1000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఆఫీసును ఓపెన్ చేయనుం
YCP MLA kotam Reddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన వైసిపి పార్టీకి రెబల్ గా మారారు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీకి వ్యతిరేకంగా మారిన కోటంరెడ్డి ప్రభుత్వంపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేసి సవాల్ విసిరారు. ఆయన చేసి
Breaking News : ఒంగోలు లో అద్దంకి బస్టాండ్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. ఓ హోటల్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతలపై స్కూటీ మీద వచ్చిన ఇద్దరు లైంగికంగా వేధించారు. దీంతో తిరగబడ్డ అమ్మాయిలు తమ సహచరుల సాయంతో వాళ్ళని పట్టుకొని చితక బాదారు. ఆ తర్వాత యువతుల సహచరులకు స్థానిక యువకుల చెందిన వారికి
MLC Elections : రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, తెలంగాణలో ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఫ
Andhra Pradesh Politics : అనంతపురం టీడీపీ నేతలైన జేసీ సోదరులపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నయ్యను చంపేశారని, ప్రతీకారం తీర్చుకోవడానికి గంట కూడా పట్టదన్నారు. అయితే ఇతరుల బెడ్రూమ్లలోకి వెళ్లకపోవడం తన సంస్కృతి అని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.
AP CM JAGAN : ఆంధ్రాలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు మధ్య పోటా పోటీగా మాటల యుద్ధం జరుగుతుంది. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉన్న ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికలు గురించి చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఈసారి కూడా మాదే అధికారం అని చెబుతుంటే, లేదు మాదే అధికారం అని టీడీపీ చెబుతుంది. ఈ క్రమంలోనే సీని
Pawan Kalyan: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్ర, శనివారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆయనతో భేటీ కానున్నట్లు జేఎస్పీ వర్గాలు తెలిపాయి. ‘పవర్ స్టార్’ శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సకాలంలో ఇక్కడికి చేరుకుని ప్రధాన