Loksabha : లోక్సభలో వైసిపి భరత్ వైసిపి ఎంపీ రాము రఘురామకృష్ణం రాజుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్లే అయినా ఇటీవల వైసిపి పార్టీకి రెబెల్ గా మారాడు ఎంపీ రఘురామకృష్ణం రాజు. వైసీపీ పై ఆరోపణలు చేస్తున్నాడు దీంతో వైసిపి కార్యకర్తలు రఘురామకృష్ణం రాజులు కంట్రోల్ చేయలేకపోతున్నారు.
Daughter cheat Parents : ఈ సంఘటన కేరళలో జరిగింది. ఓ రోజు రాత్రి ఒంటిగంట సమయంలో సంజీవ్ హాల్లో పడుకున్నారు. అంతలో ఎవరో బెల్ కొట్టిన చప్పుడు వినిపించింది. దీంతో అతని భార్య తలుపులు తీసి చూడమని చెప్పింది. సంజీవ్ దొంగలేమోనని భయపడి డోర్ తీయలేదు. ఇంకా గట్టిగా డోర్ సౌండ్ రావడంతో సంజీవ్ భయపడ్డాడు. కిటికీలో నుంచి బయటికి చూస
YCP MLA kotam Reddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన వైసిపి పార్టీకి రెబల్ గా మారారు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీకి వ్యతిరేకంగా మారిన కోటంరెడ్డి ప్రభుత్వంపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేసి సవాల్ విసిరారు. ఆయన చేసి
MLC Elections : రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, తెలంగాణలో ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఫ
Crime News : ప్రస్తుతం సమాజం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. ఉన్నత చదువులు కొత్త టెక్నాలజీలు మనుషులను చెడు వైపుకు తీసుకెళుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత పెద్ద చదువులు టెక్నాలజీలు ఉన్నా ఏం ప్రయోజనం. మనుషులు చెడు ఆలోచనలతో జీవిస్తున్నారు. ఏ టెక్నాలజీ చదువులు లేని పూర్వపు రోజులు ఎంతో గొప్పవి. అప్పట
Pavitra Lokesh : కోలీవుడ్ నుంచి చాలా మంది నటీనటులు టాలీవుడ్ కి వచ్చి సెటిల్ అయ్యారు..అందుకే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు..ఇక్కడే ఉండి ఇళ్లు, కార్లు కొనుక్కుని సెటిల్ అయ్యారు. ఇలా సెటిల్ అయిన వారిలో ప్రముఖ కన్నడ నటి పవిత్రా లోకేష్ కూడా ఒకరు… టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి
Viral video : ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఓ పెళ్లి కూతురు చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎవరు ఏం చేసినా, మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రేక్షకులు క
LIC Policy : ఎల్ఐసి మహిళలకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఎల్ఐసి ఆధార్ శీలా పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తాన్ని సంపాదించే అవకాశం ఉంది. ఈ స్కీం లో ప్రతిరోజు రూ.58 కడితే మెచ్యూరిటీ టైం కి 8 లక్షల వరకు పొందవచ్చు. 8 నుంచి 55 సంవత్సరాల వయసు గల స్త్రీలు ఇందులో పెట్టుబడి పెట
Nayantara and Vignesh twins: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార మరియు ఆమె భర్త మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్లకు జన్మించిన కవల పిల్లలపై తలెత్తిన వివాదంపై విచారణ జరుపుతామని తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు.తాము కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని ఆదివారం ప్రకటించారు. నయనతార, విఘ్నేష్లు దంపతులు ఎలా