Narendra Modi : 70 ఏళ్ల వయసులో కూడా సాహసాలు చేస్తున్న నరేంద్ర మోడీ…లక్ష్య దీప్ లో పర్యటన…
Narendra Modi : భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు…..ఈ వయసులో కూడా ఆయన చాలా చాలాకిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అసలు మాంసాహారాలను తీసుకొని మన నరేంద్ర మోడీ దేవీ నవరాత్రుల్లో అయితే అత్యంత కఠినంగా ఉపవాసం చేస్తారు. ఇక ఇలాంటి రోజుల్లో అయితే కేవలం నిమ్మరసం తోనే రోజులు గడుపుతాడు. అలాంటి నరేంద్ర మోడీ ప్రతిరోజు యోగాకు అమితమైన ప్రాధాన్యత ఇస్తూ , వ్యాయామం కూడా అదే స్థాయిలో చేస్తూ వస్తారు. […]
![Narendra Modi : 70 ఏళ్ల వయసులో కూడా సాహసాలు చేస్తున్న నరేంద్ర మోడీ…లక్ష్య దీప్ లో పర్యటన…](https://telugutopnews.com/wp-content/uploads/2024/01/dbdfh.jpg)
![Narendra Modi : 70 ఏళ్ల వయసులో కూడా సాహసాలు చేస్తున్న నరేంద్ర మోడీ…లక్ష్య దీప్ లో పర్యటన…](https://telugutopnews.com/wp-content/uploads/2024/01/dbdfh.jpg)
Narendra Modi : భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు…..ఈ వయసులో కూడా ఆయన చాలా చాలాకిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అసలు మాంసాహారాలను తీసుకొని మన నరేంద్ర మోడీ దేవీ నవరాత్రుల్లో అయితే అత్యంత కఠినంగా ఉపవాసం చేస్తారు. ఇక ఇలాంటి రోజుల్లో అయితే కేవలం నిమ్మరసం తోనే రోజులు గడుపుతాడు. అలాంటి నరేంద్ర మోడీ ప్రతిరోజు యోగాకు అమితమైన ప్రాధాన్యత ఇస్తూ , వ్యాయామం కూడా అదే స్థాయిలో చేస్తూ వస్తారు. అందుకే ఆయన 365 రోజులు కూడా చాలా యాక్టివ్ గా పని చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా.
దేశ ప్రధాని హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వివిధ దేశాలకు తిరుగుతూ కొన్ని ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. సమయం లభిస్తే పలు ప్రాంతాలను సందర్శించించి పర్యాటకపరంగా వాటి విశేషాలను సామాజిక మాధ్యమాలలో ప్రజలతో పంచుకుంటారు. అయితే తాజాగా నరేంద్ర మోడీ లక్ష్యదీప్ ప్రాంతానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సముద్రం మరియు బీచ్ ప్రాంతాలను సందర్శిస్తూ ఒంటరిగా కూర్చి లో కూర్చుని సముద్ర అందాలను వీక్షించారు. అంతేకాదు 70 ఏళ్ల వయసులో కూడా సముద్ర మధ్యలో ఒక సాహసానికి ఓడి కట్టారు. లక్షదీప్ ప్రాంతాన్ని పర్యాటకంగా ప్రమోట్ చేసేందుకుగాను నరేంద్ర మోడీ సముద్రంలో అడుగుభాగానికి వెళ్లే సాహసం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేక దుస్తులు ధరించి ఆక్సిజన్ మాస్క్ తగిలించుకొని సముద్రపు అంతర్భాగానికి చేరుకున్నారు.
ఇక అక్కడ వివిధ రకాల జలచరాలను పరిశీలించి వీడియో ద్వారా వాటిని ప్రజలతో పంచుకున్నారు. ఇక దానికి సంబంధించిన వీడియోలను ఫోటోలను ఆయన తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ప్రధాని మోడీకున్న ఫాలోయింగ్ గురించి అందరికీి తెలిసిందే. ప్రధానిలలో సోషల్ మీడియాలో ఇంతటి ఫాలోయింగ్ ఉన్న ఘనత మన మోడీకి లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ఆయన లక్షదీప్ ప్రాంతంలో గడిపిన మధురమైన క్షణాలను ఫోటోలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రజలతో పంచుకున్నారు.దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Since the last 9 years we have worked to enhance Lakshadweep's progress and our resolve only got stronger! pic.twitter.com/hn0otKPuxC
— Narendra Modi (@narendramodi) January 4, 2024
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
During my stay, I also tried snorkelling – what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7
— Narendra Modi (@narendramodi) January 4, 2024