Venu Swamy : పవన్ కు మూడోసారి విడాకులు ఖాయం…… వేణు స్వామి మరో సంచలనం…..

Venu Swamy : ప్రస్తుతం రాజకీయ రంగంతోపాటు సిని రంగంలోని సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలకు సంబంధించినవి బహిరంగంగా చెబుతూ చివరికి ఒక సెలబ్రిటీగా మారిపోయారు వేణు స్వామి. వాస్తవానికి ఇలా చెప్పిన వాటిల్లో చెప్పినట్లుగా జరుగుతున్నాయని వాస్తవాలు ఏమైనా ఉన్నాయా అంటే సమాధానం కూడా కష్టం. సినిరంగంలో పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత ఎక్కువ కాలం కలిసి జీవించరని వారు విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పారు.ఇక ఆయన చెప్పినట్లుగా జరగడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. కానీ […]

  • Published On:
Venu Swamy  : పవన్ కు మూడోసారి విడాకులు ఖాయం…… వేణు స్వామి మరో సంచలనం…..

Venu Swamy : ప్రస్తుతం రాజకీయ రంగంతోపాటు సిని రంగంలోని సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలకు సంబంధించినవి బహిరంగంగా చెబుతూ చివరికి ఒక సెలబ్రిటీగా మారిపోయారు వేణు స్వామి. వాస్తవానికి ఇలా చెప్పిన వాటిల్లో చెప్పినట్లుగా జరుగుతున్నాయని వాస్తవాలు ఏమైనా ఉన్నాయా అంటే సమాధానం కూడా కష్టం. సినిరంగంలో పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత ఎక్కువ కాలం కలిసి జీవించరని వారు విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పారు.ఇక ఆయన చెప్పినట్లుగా జరగడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. కానీ కొన్ని సందర్భాలలో ఆయన చెప్పినవి జరగలేదు. మరి ముఖ్యంగా తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికలలో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని వేణు స్వామి చెప్పారు.అది జరగలేదు.

 Venu Swamy Reveals Shocking Facts About Pawan Kalyan

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ప్రభాస్ మీద పడ్డాడు. ఆయన చెప్పినట్లు బాహుబలి, రాధే శ్యామ్, ఆది పురుష ఫ్లాప్ అవుతాయని ఆయనతో సహా తీసే నిర్మాతల జాతకాలు చూపించుకోవాలని చెప్పారు.సలార్ విషయంలో కూడా అదే చెప్పారు.అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటు 650 కోట్లు వసులు చేస్తుంది.దీనికి మీ సమాధానం ఏంటి అంటూ వేణు స్వామినిని అడిగితే…ప్రభాస్ నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒకటి హిట్ అవ్వడం ఒక హిట్టా అంటూ ఆయన కవర్ చేసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఒక వీడియోని విడుదల చేసిన వేణు స్వామి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఆయన మళ్లీ విడాకులు తీసుకుంటారని చెప్పి అందరినీ షాక్ కి గురి చేశారు.

సినిమాల పరంగా మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కాంట్రవర్సీ కి గురి అవుతారని వీటన్నిటిని ఎదురుకోక తప్పదని పేర్కొన్నారు .ఆయన కి చెప్పేవారు లేక అనవసరంగా రాజకీయాలు చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అని , అన్నారు. 2024లో మూడోసారి విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పుకొచ్చారు .ఆయన కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట వింటారని కానీ త్రివిక్రమ్ పవన్ వ్యక్తిగత విషయాలు జోక్యం చేసుకోరు అన్నారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా మేలుకోవాలని ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలి అనుకున్న వారిలో తాను కూడా ఉన్నానని అర్థం చేసుకోకుండా పవన్ అభిమానులు తనను అనవసరంగా ట్రోల్స్ చేస్తున్నారు అని అన్నారు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.