Pooja Hegde : పెను ప్రమాదం నుండి తప్పించుకున్న హీరోయిన్ పూజ హెగ్డే… లక్ అంటే ఇదే…

Pooja Hegde : వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ నెంబర్ వన్ గా నిలిచిన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో పూజ హెగ్డే ఒకరు . అయితే ఆమె అకస్మాత్తుగా సినిమాలు చేయడం తగ్గించింది. ఇక దానితో ఆమె కెరియర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. ఆమె చివరిగా టాలీవుడ్ లో రెండు సినిమాలు మాత్రమే చేసింది. ఆచార్య ,రాదే శ్యామ్. ఇక ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ […]

  • Published On:
Pooja Hegde : పెను ప్రమాదం నుండి తప్పించుకున్న హీరోయిన్ పూజ హెగ్డే… లక్ అంటే ఇదే…

Pooja Hegde : వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ నెంబర్ వన్ గా నిలిచిన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో పూజ హెగ్డే ఒకరు . అయితే ఆమె అకస్మాత్తుగా సినిమాలు చేయడం తగ్గించింది. ఇక దానితో ఆమె కెరియర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. ఆమె చివరిగా టాలీవుడ్ లో రెండు సినిమాలు మాత్రమే చేసింది. ఆచార్య ,రాదే శ్యామ్. ఇక ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆ తర్వాత తమిళంలో విజయ్ సరసన చేసిన బీస్ట్ సినిమా కూడా ప్లాప్ కావడం జరిగింది. అయితే అప్పటివరకు మంచి గుర్తింపు సంపాదించుకొని రికార్డు స్థాయిలో వసూలు రాబట్టుకున్న పూజ హెగ్డే విజయ్ లాంటి హీరోతో కూడా ప్లాప్ ఇచ్చేలోపు దర్శకులు ఈమెతో సినిమా చేసేందుకు భయపడుతున్నారు. అయితే ఈమె కేవలం తెలుగు తమిళంలో మాత్రమే కాదు హిందీ లో సర్కస్, కిసి కా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

అయితే ఈమె ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిందంట. అందుకే ఆమె ప్రస్తుతం సైలెంట్ గా ఉందని తెలుస్తుంది. అయితే రీసెంట్ గా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే . ఇక ఆ కథలో ఆమెకి ప్రాముఖ్యత లేదని గమనించిన పూజ హెగ్డే ఆ సినిమాని దూరం చేసుకుందట. ఇక ఆ పాత్రను శ్రీ లీల చేశారు. అలాగే ఆ పాత్రకి ఎన్నో నెగటివ్ రివ్యూస్ వచ్చాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇక దానితో అభిమానులు పూజ హెగ్డే ఈ సినిమా నుండి బయటకు వచ్చి పెను ప్రభావం నుంచి తప్పించుకుంది అని కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ పూజ హెగ్డే ఈ సినిమా చేసి ఉంటే తన కెరియర్ కు శాశ్వతంగా ఎండ్ కార్డ్ పడేది అని అంటున్నారు. ఈ సినిమా చేసి ఉంటే ఆమెకు ఇక సినిమాలు వచ్చే ఉండేది కాదని చెబుతున్నారు విశ్లేషకులు.