Tollywood : చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా… ఇప్పుడు ఎం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు…

Tollywood :  చాలామంది హీరోయిన్లు చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ లిస్టులో తెలుగు హీరోహిన్స్ చాలామంది ఉన్నారు. చిన్న వయసులోనే వారు మంచి గుర్తింపుని పొందారు. అలా చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగువారి మనసులను గెలుచుకున్న వారిలో శ్రియ శర్మ ఒకరు. తన చిన్న వయసులో చాలా ఫేమస్ అయిన ఈ చిన్నారి చిరంజీవి ,మహేష్ బాబు ,రామ్ చరణ్ వంటి స్టార్ […]

  • Published On:
Tollywood : చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా… ఇప్పుడు ఎం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు…

Tollywood :  చాలామంది హీరోయిన్లు చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ లిస్టులో తెలుగు హీరోహిన్స్ చాలామంది ఉన్నారు. చిన్న వయసులోనే వారు మంచి గుర్తింపుని పొందారు. అలా చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగువారి మనసులను గెలుచుకున్న వారిలో శ్రియ శర్మ ఒకరు. తన చిన్న వయసులో చాలా ఫేమస్ అయిన ఈ చిన్నారి చిరంజీవి ,మహేష్ బాబు ,రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ఆమె మరెఎవరో కాదు “జై చిరంజీవ” సినిమాలో చిరంజీవి మేనకోడలుగా నటించి మెప్పించిన చిన్నారి శ్రియ శర్మ..

do-you-remember-this-child-who-received-the-national-award-as-a-child-artist-you-will-be-shocked-to-know-what-she-is-doing-now

తన ముద్దు ముద్దు మాటలతో అప్పట్లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. శ్రియ శర్మ మొదటిగా చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పుట్టింది. ఇక ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా, రామ్ చరణ్ హీరోగా నటించిన రచ్చ సినిమాలో, మరియు నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “ఎటో వెళ్లిపోయింది మనసు” సినిమాలో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రియా శర్మ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ భాషలో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. అంతేకాక బాలీవుడ్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ పనిచేస్తుంది.

do-you-remember-this-child-who-received-the-national-award-as-a-child-artist-you-will-be-shocked-to-know-what-she-is-doing-now

ఇక ఆ తర్వాత 2015లో గాయకుడు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అనంతరం టాలీవుడ్ “బిల్ గేమర్” సినిమాలో నటించింది. తర్వాత 2016లో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ లో హీరోహిన్ గా నటించి మెప్పించింది. అయితే శ్రియ శర్మ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె హిమాచల్ ప్రదేశ్ లో జన్మించింది. ఆమె తండ్రి ఇంజనీర్ కాగా తల్లి డైటీషియన్. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డును అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తోందట. ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కు లాయర్ వృత్తి పై మక్కువ ఎక్కువ..

 

View this post on Instagram

 

A post shared by Shriya Sharma (@shriyasharma9)