Anchor Anasuya : నా మర్యాదకు భంగంకలిగింది ఇక సెలవు…అనసూయ పోస్ట్ వైరల్…

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన అనసూయ చురుకైన మాటలతో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగువారిని అలరిస్తూ వచ్చింది. యాంకరింగ్ గా తన గ్లామర్ ఫోటోలతో అంద చందాలతో అందరినీ ఆకర్షించింది. అలా సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం యాంకరింగ్ కి పుల్ స్టాప్ పెట్టి వరుసగా సినిమాలను చేస్తూ దూసుకెళ్తోంది. దీనిలో భాగంగానే తాజాగా ఆమె విమానం అనే సినిమాలో కూడా నటించడం జరిగింది. […]

  • Published On:
Anchor Anasuya : నా మర్యాదకు భంగంకలిగింది ఇక సెలవు…అనసూయ పోస్ట్ వైరల్…

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన అనసూయ చురుకైన మాటలతో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగువారిని అలరిస్తూ వచ్చింది. యాంకరింగ్ గా తన గ్లామర్ ఫోటోలతో అంద చందాలతో అందరినీ ఆకర్షించింది. అలా సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం యాంకరింగ్ కి పుల్ స్టాప్ పెట్టి వరుసగా సినిమాలను చేస్తూ దూసుకెళ్తోంది.

anasuyas-post-has-gone-viral

దీనిలో భాగంగానే తాజాగా ఆమె విమానం అనే సినిమాలో కూడా నటించడం జరిగింది. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కిరణ్ కొరపాటి నిర్మించారు. అయితే ఈ సినిమాలో సుమతి అనే వేశ్యపాత్రలో అనసూయ నటించడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్ర అయినప్పటికీ తన గ్లామర్ షో తో అందరినీ ఆకర్షించింది.సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడిన వెంటనే స్పందించి వైరల్ అవుతూ ఉంటుంది.

anasuyas-post-has-gone-viral

అయితే తాజాగా యాంకర్ అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె తన పోస్ట్ ద్వారా…నా మర్యాదకు భంగం కలిగిస్తే…వారిని దూరం పెట్టడమే నా కీలక నిర్ణయం అని…ఇక నుండి వాదనలకు తావు లేదంటూ రాస్కొచ్చింది. ఎవరు ఏమి అన్న పట్టించుకోను, వారితో మాట్లాడడం మానేస్తా ఇక సెలవు అంటూ పోస్ట్ చేయడంతో అనసూయ ఇలా ఎందుకు చేసిందనేది తీవ్ర చర్చానీయాంశంగా మారింది. అయితే సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న నెగిటివిటీ విషయంలో ఇలా స్పందించి ఉంటారని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.అంటే ఇకనుండి అనసూయ తనపై వచ్చే నెగటివ్ గురించి స్పందించకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.