Viral News : తండ్రి లేడు కదా అని ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే….చివరికి ఏం చేసిందో చూడండి…

Viral News  : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కాని ప్రస్తుత కాలంలో ఈ మాట పక్కదారి పడుతుందని చెప్పాలి.రోజురోజుకి సంబంధం బాంధవ్యాల మీద నమ్మకం అనేది లేకుండా పోతుంది. ఈ క్రమంలోని చాలామంది పెళ్లి ని కూడా ఒక బిజినెస్ లాగా మార్చుకుంటున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలు పెళ్లి కానీ అబ్బాయిలను వలవేసి పెళ్లి పేరుతో వారి దగ్గర ఉన్నదంతా దోచేస్తున్నారు. చివరికి వారిని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్లిపోతున్నారు. చివరికి […]

  • Published On:
Viral News : తండ్రి లేడు కదా అని ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే….చివరికి ఏం చేసిందో చూడండి…

Viral News  : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. కాని ప్రస్తుత కాలంలో ఈ మాట పక్కదారి పడుతుందని చెప్పాలి.రోజురోజుకి సంబంధం బాంధవ్యాల మీద నమ్మకం అనేది లేకుండా పోతుంది. ఈ క్రమంలోని చాలామంది పెళ్లి ని కూడా ఒక బిజినెస్ లాగా మార్చుకుంటున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది అమ్మాయిలు పెళ్లి కానీ అబ్బాయిలను వలవేసి పెళ్లి పేరుతో వారి దగ్గర ఉన్నదంతా దోచేస్తున్నారు. చివరికి వారిని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్లిపోతున్నారు. చివరికి మోసపోయామని తెలుసుకున్న అబ్బాయిలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. అయితే తాజాగా ఇలాంటిదే మరొక సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే…

If you give dowry and get married because your father is not there....look what happened in the end...

గుంటూరుకు చెందినటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి బీటెక్ పూర్తి చేసి మోటో కంట్రోలర్ మెకానిక్ గా జాబ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా అనారోగ్య భారిన పడడంతో తల్లిదండ్రుల కళ్ళముందు త్వరగా పెళ్లి చేసుకోవాలని నిర్చయించుకున్నాడు.  ఇదే సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిన ఓ వ్యక్తి ద్వారా పెళ్లి సంబంధం ఉందని తెలుసుకున్నాడు. పెళ్లికూతురు ప్రియా ని చూసి వెంటనే శ్రీనివాస్ ఇష్టపడ్డాడు. చివరికి ముహూర్తాలు కూడా మాట్లాడేసుకున్నారు. అంతేకాక అమ్మాయికి తండ్రి లేకపోవడంతో చలించిపోయిన శ్రీనివాస్ కట్నం కూడా తీసుకోకుండా బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాక ఆమెకు రెండు లక్షలు విలువ గల బంగారాన్ని కూడా చేపించాడు.

అయితే పెళ్లయిన తర్వాత ప్రియా జరగాల్సిన కార్యక్రమాలను జరగనివ్వకుండా ఏదో ఒక కారణం చెబుతూ కొన్నాళ్లపాటు శ్రీనివాసు ను దూరంగా పెట్టింది. ఇక ఇదే సమయంలో తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ చెప్పి పుట్టింటికిి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళిన ప్రియా మూడు నెలలైనా సరే శ్రీనివాస్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్ ఆరా తీయగా గతంలోనే ఆమెకు మరో యువకుడితో పెళ్లి జరిగిందని తెలిసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ కంగుతున్నాడు. ప్రియా మోసం చేసిందని భావించిన శ్రీనివాస్ వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగింది తెలియజేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.