Bigg Boss 7 : బిగ్ బాస్ లోకి కొత్త కంటెస్టెంట్స్…అతిథులుగా వచ్చిన హీరో సిద్ధార్థ..రవితేజ..

Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం ఎపిసోడ్ ఎవరు ఉహించని విధంగా ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది.అయితే ఈసారి ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకుంటుంటే శనివారం ఎపిసోడ్లో నాగ్ అదంతా కాదు అంతకు మించి ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.మీరు ఎప్పుడూ చూడనిది ఎక్కడ జరగనిది ఆదివారం జరగబోతుంది అంటూ శనివారం రోజు ఎపిసోడ్ మొదలయ్యేముంది నాగార్జున చెప్పేసాడు. ఏముందిలే ఎప్పుడు ఇలాగే చెబుతారు అని అనుకునే వారికి ప్రోమో లో సమాధానం దొరికేసింది. […]

  • Published On:
Bigg Boss 7 : బిగ్ బాస్ లోకి కొత్త కంటెస్టెంట్స్…అతిథులుగా వచ్చిన హీరో సిద్ధార్థ..రవితేజ..

Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం ఎపిసోడ్ ఎవరు ఉహించని విధంగా ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది.అయితే ఈసారి ఇద్దరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకుంటుంటే శనివారం ఎపిసోడ్లో నాగ్ అదంతా కాదు అంతకు మించి ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.మీరు ఎప్పుడూ చూడనిది ఎక్కడ జరగనిది ఆదివారం జరగబోతుంది అంటూ శనివారం రోజు ఎపిసోడ్ మొదలయ్యేముంది నాగార్జున చెప్పేసాడు. ఏముందిలే ఎప్పుడు ఇలాగే చెబుతారు అని అనుకునే వారికి ప్రోమో లో సమాధానం దొరికేసింది. అంతేకాక శనివారం జరిగిన ఎపిసోడ్ విధానం మరియు వెళ్లేటప్పుడు నాగ్ ఇచ్చిన హింట్స్ ఆదివారం ఎలిమినేషన్ అంతకుమించి ఉంటుందని అర్థమయ్యేలా చేస్తుంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

new-contestants-in-bigg-boss-hero-siddhartha-ravi-teja-came-as-guests

 

శనివారం ఎపిసోడ్ లో భాగంగా హౌస్ మేట్స్ కాని ఏడుగురు కంటెస్టెంట్ ను అన్ రిజర్వు త్రి ఎవరో చెప్పాలంటూ నా అందర్నీ కోరాడు. దీనిలో ఆల్రెడీ హౌస్ మేట్స్ గా ఉన్న ముగ్గురిని తీసుకోకూడదు. మిగిలిన ఏడుగురు కంటెస్టెంట్ నుంచి మాత్రమే ఆ ముగ్గురిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఒక్క విధంగా వారి అభిప్రాయాలను చెబుతూ అన్ రిజర్వ్ త్రీ గా చేశారు. అనంతరం 10 మంది అభిప్రాయాల ప్రకారం చూస్తే అమర్దీప్ గౌతమ్ తేజ , అనర్హులుగా వెళ్లడయ్యారు. అయితే ఇది కేవలం హౌస్ లో ఉన్న వారి అభిప్రాయం మాత్రమే. కానీ ప్రేక్షకుల అభిప్రాయం రేపు చెప్తానంటూ అందరూ సిద్ధంగా ఉండడం నాగ్ ట్విట్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం ఎపిసోడ్ లో ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారని పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపటి ప్రోమో కూడా విడుదలై సాలిడ్ హిట్స్ వచ్చాయి.

ఈ క్రమంలో ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో కొత్త కంటెస్టెంట్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనంతరం ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో చూసినట్లయితే హీరో సిద్ధార్థ మరియు మాస్ మహారాజ రవితేజ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చి సందడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వీరితోపాటు ప్రోమోలో కొత్త కంటెస్టెంట్స్ కూడా వచ్చినట్లు అర్థమవుతుంది.ఇక వారు ఎవరు అనేది సరిగా చూపించలేదు కానీ ఎక్కువగా లేడీ కంటెస్టెంట్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సినీ వర్గాలలో అందుతున్న సమాచారం ప్రకారం రేపు మొత్తం 5 కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వారిలో అంబటి అర్జున్, పూజ మూర్తి, అంజలి పవన్ , సింగర్ బోలె షావలి మరియు నయని పావని కూడా ఉన్నట్లు లీక్ అయింది. ఈ క్రమంలో ఆదివారం ఎపిసోడ్ ను ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తారని అర్థమవుతుంది.