Tarakaratna : బాలయ్య గారు మాత్రమే మా కుటుంబం..మిగతా వారితో మాకు సంబంధం లేదు.. తారకరత్న భార్య సంచలన వ్యాఖ్యలు.

Tarakaratna  : నందమూరి తారకరత్న చనిపోయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ నందమూరి అభిమానులు ఆ ఘటన నుంచి ఇప్పటికి కోలుకోలేదు. ఇంకా ఆయన భార్య అలేఖ్య రెడ్డి బాధ వర్ణాతీతం అని చెప్పాలి. ప్రతిరోజు ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో తారకరత్నను తలుచుకుంటూ పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఒడిదుడుకులను తట్టుకొని సుఖంగా బ్రతుకుతున్న సమయంలో మమ్మల్ని వదిలిపెట్టి పోయావా అంటూ , ఆమె రోదించడం చూసి నందమూరి కుటుంబం మరియు అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. […]

  • Published On:
Tarakaratna : బాలయ్య గారు మాత్రమే మా కుటుంబం..మిగతా వారితో మాకు సంబంధం లేదు.. తారకరత్న భార్య సంచలన వ్యాఖ్యలు.

Tarakaratna  : నందమూరి తారకరత్న చనిపోయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ నందమూరి అభిమానులు ఆ ఘటన నుంచి ఇప్పటికి కోలుకోలేదు. ఇంకా ఆయన భార్య అలేఖ్య రెడ్డి బాధ వర్ణాతీతం అని చెప్పాలి. ప్రతిరోజు ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో తారకరత్నను తలుచుకుంటూ పోస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఒడిదుడుకులను తట్టుకొని సుఖంగా బ్రతుకుతున్న సమయంలో మమ్మల్ని వదిలిపెట్టి పోయావా అంటూ , ఆమె రోదించడం చూసి నందమూరి కుటుంబం మరియు అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకా రీసెంట్ గా ఆమె బాలయ్య బాబు గురించి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.

అయితే మొదటి నుండి తారకరత్న ను అన్ని విధాలుగా బాలయ్య బాబు చూసుకున్నారని, తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా బాలయ్య బాబు తారకరత్న ను చూసుకునేవాడిని ఇది వరకే సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. అంతేకాక తారకరత్న మిత్రులు మరియు సన్నిహితులు కూడా ఇదే చెబుతుంటారు. ఇక ఇప్పుడు బాలయ్య బాబు తారకరత్నపై చూపించిన ప్రేమను అలేఖ్య రెడ్డి కొన్ని కామెంట్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ మనకి అత్తమామలు తోడు లేదని మనల్ని సొంత కుటుంబంల ప్రేమగా చూసుకున్న ఏకైక వ్యక్తి బాలయ్య మాత్రమే అని,

balayya-garu-is-our-family-only-we-have-no-relation-with-others-tarakaratnas-wifes-sensational-comments

balayya-garu-is-our-family-only-we-have-no-relation-with-others-tarakaratnas-wifes-sensational-comments

మన కష్టసుఖాల్లో తోడుగా నీడగా నిలిచిన ఏకైక వ్యక్తి బాలయ్య బాబు అని చెప్పుకొచ్చింది. మీకు గుండెపోటు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించడమే కాక దగ్గర ఉండి నువ్వు కోలుకొడానికి ఆయన చేయని పని అంటూ లేదని తెలియజేసింది. నీ పక్కన కూర్చొని ఓ తల్లి లాగా పాటలు పాడాడు నువ్వు రియాక్ట్ అయ్యేలా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పందించకపోవడంతో ఒంటరిగా కూర్చొని ఏడ్చాడని, మేము కన్నీళ్లు పెట్టుకుంటే మాకు ధైర్యం చెప్పాడని, అలాంటి మనిషి ఇప్పుడు మాతోనే ఉన్నాడని కానీ నువ్వే మా మధ్య లేవు అంటూ మిస్ యు అంటూ ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేసింది దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.