Viral News : తనను వదిలేసాడని యువకుడు పై యాసిడ్ దాడి చేసిన ఆంటీ…

Viral News : పరువు తక్కువ పనులు చేస్తూ కొందరు మహిళలు అయిన వారిని కూడా దూరం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలను పెట్టుకుంటూ భర్తలను కడ తేర్చిన ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. వారేదో ఘనకార్యం చేశారన్నట్టుగా భావిస్తున్నారు. పుట్టిన పిల్లల్ని అనాధలుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 49 సంవత్సరాలు గల ఓ మహిళ 20 సంవత్సరాలు గల అబ్బాయి తో గత […]

  • Published On:
Viral News : తనను వదిలేసాడని యువకుడు పై యాసిడ్ దాడి చేసిన ఆంటీ…

Viral News : పరువు తక్కువ పనులు చేస్తూ కొందరు మహిళలు అయిన వారిని కూడా దూరం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలను పెట్టుకుంటూ భర్తలను కడ తేర్చిన ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. వారేదో ఘనకార్యం చేశారన్నట్టుగా భావిస్తున్నారు. పుట్టిన పిల్లల్ని అనాధలుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 49 సంవత్సరాలు గల ఓ మహిళ 20 సంవత్సరాలు గల అబ్బాయి తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. దీంతో యువకుడు తన వద్దకు రావడం లేదని ఆగ్రహించిన మహిళ యువకుడు పై యాసిడ్ దాడి చేసింది. అయితే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో  చోటుచేసుకుంది.

aunty-attacked-young-man-with-acid-for-leaving-him

అయితే గుంటూరుకు చెందిన రాధా అనే మహిళకు ఇంతకుముందే పెళ్లి జరిగింది. అయితే రాధ భర్త చనిపోయాడా లేక ఆమెను భరించలేక వదిలేసి పోయాడో తెలియదు కానీ ఆమె మాత్రం భర్త దూరమైన విషయాన్ని పక్కనపెట్టి 20 ఏళ్ల యువకుడు వెంకటేష్ కు వలవేసింది. ఇక వయసులో ఉన్న వెంకటేష్ టైం పాస్ అవుతుందని ఆంటీ వెనుక పడ్డాడు. అయితే కొన్నాళ్లపాటు ఇద్దరు బాగానే ఉన్నారు. ఈ క్రమంలో ఆంటీ తనను వదిలిపెట్టేలా లేదని వెంకటేష్ భావించాడు. ఇది ఇలాగే కొనసాగితే తన భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉందని ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేయసాగాడు. ఈ క్రమంలోనే ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే వెంకటేష్ ఎడబాటుని తట్టుకోలేని ఆంటీ రాధా వెంటనే వెంకటేష్ తో గొడవకు దిగింది.

అయితే ఈ గొడవ కూడా తన మంచికే జరిగిందని భావించిన వెంకటేష్ ఆమెను పూర్తిగా దూరం పెట్టి రాధా ఇంటికి రావడం మానేశాడు.ఈ క్రమంలో తన వద్దకి రావడం లేదని అసహనానికి గురైన రాధా తనకు దక్కని వెంకటేష్ మరేవరికి దక్కకూడదని అదును చూసి అతనిపై యాసిడ్ దాడి చేసింది. అదృష్టవశాత్తు వెంకటేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే యాసిడ్ పూర్తిగా పడి ఉంటే అతని ప్రాణాలు కోల్పోయేవాడని స్థానికులు చెబుతున్నారు. అనుకువకు పరమార్థమైన ఓ మహిళ ఇలా బరితెగించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వెంకటేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో స్థానికంగా ఈ న్యూస్ తీవ్ర చర్చని అంశంగా మారింది.