Telangana Politics : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ఇప్పటి నుంచే జోరు కొనసాగుతుంది. అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తమ పార్టీని గెలిపించమని జనాలను కోరుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి అన్ని పార్టీలు జైశ్రీరామ్ అని నినాదంతో తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది
మునుగోడు ఉప ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా మారాయి. మునుగోడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
YS Sharmila Fires on jagga reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని, ఈ విషయం గాంధీ భవన్ మొత్తం తెలుసని ఆరోపించారు YSRTP అధ్యక్షురాలు YS షర్మిల . . YSR తనని పార్టీలోకి పిలిచారని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేసారు. అసలు వైఎస్సార్ పార్టీ మారాడా? ఎప్పుడు మారాడు? అంటూ ప్రశ్నల వర్షం సందించింది. పార్ట