CM YS Jagan : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ప్రత్యర్ధులు ఒకరినొకరు విమర్శించుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండిగ్ గా మారుతున్నారు. అయితే తాజాగా మరోసారి సీఎ
CM YS JAGAN: సీఎం వైయస్ జగన్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,669 ఎకరాల ‘నిషిద్ధ’ భూములకు మోక్షం. 1954కు పూర్వం ప్రభుత్వం కొన్ని షరతులతో పంపిణీ చేసిన భూములను గత ప్రభుత్వం నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. 22వేలకుపైగా రైతుల పరిస్థితి అగమ్యగోచరమైంది. విన్నవించినా, ఆందోళనలు చేసినా చలించని గత ప్రభుత్వం. అడగడమే ఆ
ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. జగన్ పర్యటన కోసం ఆళ్లగడ్డలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.