Breaking News : ఒంగోలు లో అద్దంకి బస్టాండ్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. ఓ హోటల్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు యువతలపై స్కూటీ మీద వచ్చిన ఇద్దరు లైంగికంగా వేధించారు. దీంతో తిరగబడ్డ అమ్మాయిలు తమ సహచరుల సాయంతో వాళ్ళని పట్టుకొని చితక బాదారు. ఆ తర్వాత యువతుల సహచరులకు స్థానిక యువకుల చెందిన వారికి
ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. జగన్ పర్యటన కోసం ఆళ్లగడ్డలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.