Ayodhya : కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి హిందువుల కల సహకారం అవడంతో రామ భక్తులు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయానికి పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. బాల రామయ్యను దర్శించుకోవడానికి సెలబ్రిటీలు సామాన్యులు సైతం క్యూలో నిలబడుతున్నారు. ఇక బాల రాముడి రూపంలో గర్భగుడిలో కొలువుతీరిన రామున్ని
Ram Lalla Coin : అయోధ్యలో జనవరి 22న రాములల్ల విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విగ్రహ ప్రతిష్ట నుంచి రోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం రోజు మూడు సావనీర్ నాణేలను విడుదల చేయడం జరిగింది. ఒక వీటిలో బాలరామయ్య అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం