2021 కేసు విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్హౌస్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021లో ఏపీ సీఐడీ అధికారులు రఘురామపై ప్రభుత్వ కించపరిచినందుకు కేసు నమోదు చేశారు. రఘురామరాజుపై కుట్ర ఆరోపణలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి న