AP CM JAGAN : ఆంధ్రాలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు మధ్య పోటా పోటీగా మాటల యుద్ధం జరుగుతుంది. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉన్న ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికలు గురించి చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఈసారి కూడా మాదే అధికారం అని చెబుతుంటే, లేదు మాదే అధికారం అని టీడీపీ చెబుతుంది. ఈ క్రమంలోనే సీని
ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. జగన్ పర్యటన కోసం ఆళ్లగడ్డలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.