ఈ నెల 22వ తేదీ వరకు తెలంగాణలో మెరుపులతో ,ఉరుములుతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది .వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ ఈరోజు సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.అల్పపీడనం ఒడిశా నుంచి లోపలికి కదులుతుండటంతో ఆ ప్రభావం తూర్పు,ఉత్తర తె