CM YS JAGAN: సీఎం వైయస్ జగన్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,669 ఎకరాల ‘నిషిద్ధ’ భూములకు మోక్షం. 1954కు పూర్వం ప్రభుత్వం కొన్ని షరతులతో పంపిణీ చేసిన భూములను గత ప్రభుత్వం నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. 22వేలకుపైగా రైతుల పరిస్థితి అగమ్యగోచరమైంది. విన్నవించినా, ఆందోళనలు చేసినా చలించని గత ప్రభుత్వం. అడగడమే ఆ