ఆదిలాబాద్ ఎమ్మె్ల్యే మాజీ మంత్రి జోగురామన్న తల్లి బోజమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతమాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జోగు రామన్న తల్లి బోజమ్మ (98) అనారోగ్యంతో కన్నుమూశారు. మరణవార