CM YS JAGAN: సీఎం వైయస్ జగన్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 35,669 ఎకరాల ‘నిషిద్ధ’ భూములకు మోక్షం. 1954కు పూర్వం ప్రభుత్వం కొన్ని షరతులతో పంపిణీ చేసిన భూములను గత ప్రభుత్వం నిషేధిత భూముల జాబితాలో చేర్చింది.
22వేలకుపైగా రైతుల పరిస్థితి అగమ్యగోచరమైంది. విన్నవించినా, ఆందోళనలు చేసినా చలించని గత ప్రభుత్వం. అడగడమే ఆలస్యం, జగనన్న వరమిచ్చాడు. ఇప్పుడవి రైతుల భూములు. వాటిపై వారికే సర్వహక్కులూ. ఆ రైతు కుటుంబాలకు దీపావళి ముందే వచ్చింది!
Must Read: fenugreek tips: మెంతుల నీటిని తాగితే.. అనారోగ్య సమస్యలు దూరం..!
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More