2021 కేసు విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్హౌస్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
2021లో ఏపీ సీఐడీ అధికారులు రఘురామపై ప్రభుత్వ కించపరిచినందుకు కేసు నమోదు చేశారు. రఘురామరాజుపై కుట్ర ఆరోపణలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చారు.
దిల్కుషా గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు 124-ఏ , Ipc 153 – బీసెక్షన్ కింద సీఐడీ కేసునమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద RRR పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
RRR కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు హైదరాబాద్లోని నివసానికి వెళ్లారు. అప్పుడు దీనిపై పెద్ద వివాదమే నడిచింది. అనంతరం కొద్దిరోజులకు ఎంపీ RRR కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లో విచారణ చేయాలని కోరారు.. దీంతో కోర్టు దిల్కుషా గెస్ట్హౌస్లో ప్రశ్నించాలని కోర్టు సూచించింది. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరారు. మరి ఎంపీ విచారణకు వెళతారా లేదా అన్నది చూడాలి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More