ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ మూవీలో శృతి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమ లో అగ్ర నిర్మాత సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్ సినిమాలలో శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. వాటిలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి ఒకటి కాగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు పేరయ్య రెండోది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కు మరియు ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ శృతిహాసన్ రాకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాక దీనిపై చిరు కూడా ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత శృతిహాసన్ తన ఆరోగ్యం బాలేకపోవడం వలన వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాలేకపోయినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఆమె పాల్గొన్న ఫాన్స్ ఫెస్టివల్ లో ఆమె మాట్లాడిన మాటలు వివాదంగా ఉన్నాయి . వాల్తేరు వీరయ్య సినిమాలో తనను బలవంతంగా మంచులో డాన్స్ చేయించినట్లుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. మంచు లో డాన్స్ చేయడం చాలా కష్టమని, హీరోలైతే జాకెట్స్ వేసుకుంటారు కానీ మాకు అవి కూడా ఉండవని, కేవలం సారీ జాకెట్ వేసుకొని డాన్స్ చేయాలి. హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నానంటూ ఆమె చెప్పుకొచ్చింది. శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో 15, 20 నిమిషాల పాత్ర కోసం కోట్ల కోట్లు తీసుకుంటున్నప్పుడు, ఆ మాత్రం చేయలేకపోతే ఎలా అంటూ నేటి జనులు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More