Viral News : అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తారింటికి వెళ్లిన ఓ పెళ్లికూతురుకు చేదు అనుభవం ఎదురయింది. అయితే తమ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలికి అత్తమామలు శీల పరీక్ష పెట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ చోటు చేసుకుంది. కూతురు లాగా చూసుకోవాల్సిన కోడల్ని అత్త మామ అనుమానంతో చిత్రహింసలకు గురి చేశారు. వారి నుండి మరింత కట్నం కోసం కోడలి బట్టలను ఇప్పించి నపుంసకురాలు అని ముద్ర వేసి మానసికంగా మరియు శారీరకంగా ఆమెను ఇబ్బంది పెట్టారు. అంతేకాక కోడల్ని ఇంట్లో నుంచి తరిమేశారు.
దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం నన్ను హింసిస్తున్నారని, నపుంసకురాలు అని ముద్రవేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదనపు కట్నం కోసమే అత్తమామలు ఇలా చేస్తున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందా అని ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చిన వధువుకు ఇలా జరగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దీంతో ఈ అవమానియ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. వధువు కష్టం చూసి నేటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై మహిళా సంఘాలు స్పందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం వధువుని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More